ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు


TELANGANA: తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి 26న ఈ పథకం ప్రారంభించగా.. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ప్రజాపాలన, ప్రజావాణి, ప్రత్యేక గ్రామ సభల ద్వారా అర్హుల నుంచి అఫ్లికేషన్లు స్వీకరించింది. MORE..

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now