ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. మరో నలుగురికి గాయాలు...


Bhatnavilli: అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వనువులమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందగా మరో నలుగురు యువకులు గాయపడ్డారు.            


1.సాపే నవీన్ S/o శ్రీరాములు, A/22 సం., C/SC-మాల, కోటమెరక నగరం గ్రామం, మామిడికుదురు మండలం


2.కొల్లాబత్తుల జతిన్ S /o వెంకటేష్, A/26 సం., C/SC-మాల, కోటమెరక నగరం గ్రామం, మామిడికుదురు మండలం


3.నల్లి నవీన్ కుమార్ S/o ఏడుకొండలు, A/27 సం., C/SC-మాల, పాసర్లపూడి గ్రామం, మామిడికుదురు మండలం


4.వల్లూరి అజయ్ S/o శ్రీనివాసరావు, A/18 సం., C/SC-మాల,మా గ్రామం, P.గన్నవరం మండలం.                         


గాయములు అయినవారు.....

1)మల్లవరపు వినయ్ బాబు S/O జగన్నాదం, A /17, C/మాదిగ, పాచర్లపూడి కొండాల్లమ్మచింత, మామిడికుదురు మండలం


2)మార్లపూడి లోకేష్ @చంటి S/O మూర్తి, A/17, C/మాదిగ, పాశర్లపూడి కొండాలమ్మచింత, మామిడికుదురు మండలం


3)జాలెం శ్రీనివాసరెడ్డి S/O శ్రీనివాసరావు, A/17, C/మాల, పెదపట్నం (v), మామిడికుదురు మండలం


4)మాదాసి ప్రశాంత్ కుమార్ S/O శ్రీరాములు, A/16, C /మాదిగ, పితానివారి మెరక, నగరం